- Advertisement -
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ కు శుక్రవారం తన నివాసంలో హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ విశిష్టతను గుర్తుచేసుకుంటూ, సుప్రజా నవీన్ కు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



