- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
కామారెడ్డి నియోజకవర్గ ఆర్టిఐ రక్షక్ ఇన్చార్జిగా నియమించబడిన శ్రీరామ్ వెంకటేష్ ను గురువారం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు లింబాద్రి, మోహన్ రెడ్డి, ఉన్నారు తదితరులు ఉన్నారు.
- Advertisement -