- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని కిషన్ రావు పల్లి గ్రామానికి చెందిన దివ్య-అనిల్ వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులను తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు హాజరై ఆశీర్వదించారు. ఈ సందర్బంగా నూతన దంపతులు ఒకరినొకరు జీవితాంతం అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్, అడ్వాల మహేష్, ఆగయ్య పాల్గొన్నారు.
- Advertisement -