- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంత్రిపురారం మండలం, రాగడప గ్రామస్తుల ఆహ్వానం మేరకు శుక్రవారంబుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్, పేదల పాలిట పెన్నిది బుసిరెడ్డి పాండన్న ను సాధారంగా ఆహ్వానించి త్రిపురారం మండల కేంద్రములో మర్యాద పూర్వకంగా శాలువాతో ఘన సన్మానం చేశారు. ఈసందర్బంగా బుసిరెడ్డి పాండురంగారెడ్డిమాట్లాడు తూ గ్రామాభివృద్ధి కొరకు ఎన్ని సార్లు ఐన వస్తానని అభివృద్ధిలో భాగస్వాములము అవుతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అనిల్ నాయక్, పెద్దతండ గురువు స్వామి నాయక్, రవి నాయక్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -