Monday, June 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముఖ్యమంత్రితో ఫయిమ్‌ భేటీ

ముఖ్యమంత్రితో ఫయిమ్‌ భేటీ

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తనకు టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ఎంఏ ఫయిమ్‌ ధన్యవాదాలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఫయిమ్‌ మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -