- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి : భువనగిరి పట్టణoలోని స్థానిక తాత నగర్ లో ఏర్పాటు చేసిన కాకతీయ స్కూల్ ను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల కు మెరుగైన విద్య అందించాలి అని తెలిపారు. సామాన్య ప్రజల కు తక్కువ పీజులు తీసికువాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గ్రూప్ డైరెక్టర్ సీతారాం రెడ్డి.గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ, రాజేశ్వర్, వెంకట్ రెడ్డి, నరేంద్ర, బాలరాజ్. సంతుషి, శ్రీనివాస్ శర్మ, శేషికాంత్ రెడ్డి, పోతాంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, గ్యాస్ చిన్న, గుర్రాల శ్రీనివాస్, డా. అమర్ నాథ్ పాల్గొన్నారు.
- Advertisement -