Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోతునూరు పాఠాశాలలో ఆటల పోటీలు

పోతునూరు పాఠాశాలలో ఆటల పోటీలు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలం లోని పోతునూరు ప్రాధమీకోన్నత పాఠాశాలలో విద్యార్థులకు ఆటలను నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ్ నాయక్ ధ్యాన్ చంద్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి విద్యార్థులందరికీ తెలిపారు.1వ తరగతి నుంచి 08 వతరగతి వరకు విద్యార్థుల మధ్య వివిధ క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి. పోటీలలో గెలుపొందిన విద్యార్థులతో పాటు పాల్గొన్నవారందరికీ ప్రోత్సాహక బహుమతులు అంద జేశారు. ఈ సందర్బంగా ప్రధానో ప్రధానోపాధ్యాయులు భవిష్యత్తులో కూడా చదువు,ఆటల్లో రాణించి తల్లిదండ్రులకు,పాఠశాల కు మంచి పేరు ప్రతిష్టలు తీసుక రావాలని తెలిపారు. ఈ కార్యక్రమం లోఉపాధ్యాయులు,విద్యార్థులు,గ్రామస్తులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -