Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత

 తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్:   మున్సిపల్ పరిధిలోని కోటార్మూరు గ్రామస్తులు, గ్రామ విడిసి ప్రతినిధుల ఆధ్వర్యంలో శుక్రవారం తహసిల్దార్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ పంట పొలాలకు వెళ్లే మార్గంలో కందకం కొట్టినారని, దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కందకమును తొలగించి రైతులకు, గ్రామ ప్రజలకు ఈ మార్గమును మునుపటిలాగా ఉంచి ఇబ్బందులను తొలగించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -