- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మండలంలోని పెద్ద షాక్కర్గా గ్రామానికి చెందిన సులోచనకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.60 వేల చెక్కును సలాబత్పూర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్ అన్నారు. శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ప్రజల ఆరోగ్యానికి ఎంతో ఆసరాగా నిలుస్తుందని, ఈ పథకం ద్వారా ప్రజలు అనారోగ్యాల పాలైతే ఆస్పత్రి ఖర్చులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో బాదితురాలు సులోచన ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు
- Advertisement -