- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : యోగా దినోత్సవం పురస్కరించుకొని మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు యోగాసనాలు జరిపించారు. ఈ సందర్భంగా పలువు ఉపాధ్యాయులు మాట్లాడుతూ .. యోగాతో రోగాలు నాయం అవుతాయని తెలిపారు. ప్రతిరోజు యోగాసనాల కోసం ప్రతి ఒక్కరూ అరగంటనైనా సమయం కేటాయించాలని సూచించారు. యోగా దినోత్సవం లో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -