![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/IMG-20240619-WA0032.jpg)
భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో హిందుస్థాన్ సానిటరీ వెరీ కంపెనీ వారు హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు ని స్థానిక ఎంపీటీసీ గునుగుంట్ల కల్పనా శ్రీనివాస్ ప్రారంభించి, మాట్లాడారు. జనరల్ చెకప్ చేసిన అనంతరం జనరల్ మెడిసిన్ ని ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ రమేష్ బాబు, డాక్టర్ నికిత, పాల సంఘం మాజీ చైర్మన్ ఏదునూరి మల్లేశం, పంచాయతీ సెక్రెటరీ బట్టు స్వాతి, మాజీ వార్డ్ మెంబర్ పిట్టల వెంకటేశం, కంపెనీ ఎంప్లాయిస్ శ్రీరామ్ శివకుమార్, శ్రీరామ్ జంగయ్య, ఏదు నూరి అంజయ్య, జంగా ఐలయ్య, జూపల్లి లింగస్వామి s సత్యనారాయణ కారోబార్ బొల్లెపల్లి స్వామి లు పాల్గొన్నారు.