- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా గురువారం నందిపేట్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 2k రన్ లో మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, ఎస్ ఐ చిరంజీవి ,సిబ్బంది నందిపేట్ యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా ఎంపికైన వారికి పోలీస్ శాఖ తరపున బహుమతులు అందజేశారు.
- Advertisement -