Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు.. 2 గంటలకు నామినేషన్

బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు.. 2 గంటలకు నామినేషన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేరు ఖరారైంది. ఈ మేరకు ఆయనను నామినేషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం నుంచి రాష్ట్ర అధినాయకత్వానికి ఆదేశాలు అందాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్‌రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -