నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: భువనగిరి మండలంలోని గంగసానిపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ ను రాష్ట్ర హౌసింగ్ కార్యాలయ ఈఈ సుకన్య, మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్ తో కలిసి పరిశీలించారు. పరిశీలించిన వారిలో హౌసింగ్ డిఈ నాగేశ్వర్, ఎంపీఓ దినాకర్, ఏ ఈ రమేష్ , పంచాయతీ కార్యదర్శి మహేందర్ పాల్గొన్నారు.
- Advertisement -