Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత  

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత  

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను : ఆలేరు పట్టణంలో  ఇటీవల అనారోగ్యం  తో  మరణించిన తుమ్మ నర్సింగ రావు కుటుంబం కి 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు.4 వేల రూపాయల  ఆర్థిక సహాయం అందజేశారు. అధైర్య పడవద్దు అండగా ఉంటామన్నారు. ఈ  కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ఎలుగల నరేందర్, సీనియర్ నాయకులు సరబ్ క్రిష్ణ, పూల సత్తయ్య, దారపు శంకర్, ఎం  మహేష్, తాడెం యాదగిరి, దొనకొండ లాస్య కృష్ణా పార్టీ సభ్యులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -