- Advertisement -
నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని అరూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జంగారెడ్డిపల్లికి చెందిన విద్యార్థినులకు విశ్రాంత ఉపాధ్యాయులు బుస్స శంకరయ్య వారి కుమారులు రమేష్, నాగరాజుల సౌజన్యంతో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ చేతుల మీదుగా గురువారం సైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజబాబు, చిలకమర్రి విష్ణుమూర్తి, లత, ఆనంద్ ప్రసాద్, వీరస్వామి, శ్రవణ్, శ్రీదేవి, మంజుల, నస్రీన్ బిక్షపతి, వేలంగిని, గంజి చండీదాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -