Wednesday, July 9, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రపంచంలో రైతులను మించిన వారు లేరు: గోరటి వెంకన్న

ప్రపంచంలో రైతులను మించిన వారు లేరు: గోరటి వెంకన్న

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ప్రపంచంలో రైతులను మించిన వారు లేరని గోరంటి వెంకన్న అన్నారు. మండలంలోని లక్ష్మీదేవుపల్లిలో గ్రామంలో కొత్త ఎల్లయ్య జ్ఞాపకార్థం నిర్మించిన బస్టాండ్​ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అందించాలని గోరటి వెంకన్న కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్​టీయూ రాష్ట్ర మాజీ అసోసియేట్​ అధ్యక్షులు రాంరెడ్డి, బార్​ అసోసియేషన్​ అధ్యక్షులు నంద రమేశ్​, నాయ్యవాది సిద్ధిరాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్​ రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్​, కొత్త నర్సింలు, అఖిల పక్ష నాయకులు నరేందర్​రెడ్డి, హన్మంత్​ నర్సారెడ్డి, నర్సింలు, సిద్ధరాములు, వీడీసీ అధ్యక్షుడు పరమేశ్వర్​ రెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -