- Advertisement -
నవతెలంగాణ – చందుర్తి
యూరియా కొరత వల్ల రైతులు బారులు తీరిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..నెల రోజుల నుండి యూరియా దొరుకడం లేదని ఆరోపించారు. ఆదివారం రాత్రి యూరియా లోడ్ రావడంతో రైతులు ఉదయం ఐదు గంటల నుండి సహకార సంఘం ఎదుట రెండు వందల మంది రైతులు బారులు తీరారు.
- Advertisement -