Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్యూరియా కోసం బారులు తీరిన రైతులు

యూరియా కోసం బారులు తీరిన రైతులు

- Advertisement -

నవతెలంగాణ – చందుర్తి
యూరియా కొరత వల్ల రైతులు బారులు తీరిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..నెల రోజుల నుండి యూరియా దొరుకడం లేదని ఆరోపించారు. ఆదివారం రాత్రి యూరియా లోడ్ రావడంతో రైతులు ఉదయం ఐదు గంటల నుండి సహకార సంఘం ఎదుట రెండు వందల మంది రైతులు బారులు తీరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img