- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన కేంద్ర( సి ఆర్ ఐ ఎఫ్), రాష్ట్ర ప్రభుత్వ ద్వారా దాదాపు రూ.80 కోట్ల నిధులు, ఆర్ అండ్ బి క్రింద సింగిల్, డబుల్ లెన్ రోడ్ల నిధులు మంజూరు చేయవల్సిందిగా కోరినట్లు సమాచారం. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిసింది.
- Advertisement -