Monday, August 25, 2025
E-PAPER
spot_img
HomeNewsఅమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహాయం 

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహాయం 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి : మండలంలోని వల్మిడి గ్రామానికి చెందిన తండా రాములమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడంతో ఆదివారం అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను అందజేశామని ట్రస్ట్ చైర్మన్ యధిపతి శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పేద కుటుంబాలను ఆదుకునేందుకు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషికి దాతలు అండగా నిలుస్తున్నారని తెలిపారు. పాలకుర్తి గ్రామానికి చెందిన రాపాక స్వాతి నాగరాజు పుట్టినరోజు సందర్భంగా రాములమ్మ కుటుంబానికి సహాయం చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్  కోశాధికారి ఒర్రె కుమారస్వామి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad