- Advertisement -
నవతెలంగాణ డిచ్ పల్లి.
డిచ్ పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాజ్ వీర్, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ తో కలసి మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను బుధవారం ప్రచురణ చేశారు. ప్రజలు ఈ ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే శుక్ర, శనివారాల్లో తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
- Advertisement -