శోక సంద్రంలో మునిగిపోయిన గొర్రె కాపరులు.
గొర్లు చనిపోవడంతో వీధిన పడ్డా గొర్రె కాపరులు.
నవతెలంగాణ- మహదేవపూర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని లంకలగడ్డ గోదావరి సమీపంలో గురువారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో పిడుగు పడి 100కు పైన గొర్రెలు మృతి చెందినట్లు గొర్రె కాపర్లు తెలిపారు. మేత కోసం అంబటి పెళ్లి గ్రామానికి చెందిన కాట్రేవుల సమ్మయ్య 20 గొర్రెలు, కార్ట్రేవుల ఆది 20, కాట్రేవుల కతరసాల 20 ,మల్లేష్ 20, పున్నమి చంద్రుడు చెందిన 20 మేత కోసం లింకలగడ్డ సమీపంలోకి గోదావరి వద్ద పడుకొని పెట్టి చుట్టూ జాలి వేసి భోజనం కోసం అంబటి పెళ్ళికి ఇంటికి రాగా భోజనం అనంతరం వెళ్లి చూసేసరికి 100కు పోయిన గొర్రెలు భారీ వర్షానికి పిడుగుపాటుకు చనిపోయినట్టు వారి తెలిపారు తమ వృత్తి గొర్రె కాపర్లమని మొత్తం గొర్లు చనిపోవడంతో వీధిన పడ్డామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు
పిడుగు పడి 100కు పైన గొర్రెలు మృతి గొర్రెల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES