Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం 

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
మండలంలోని జూపల్లి గ్రామానికి చెందిన నాయిని శాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సత్య హరి హరిచంద్ర ఫౌండేషన్ చైర్మన్ రాములు యాదవ్,శ్రీనివాస్ యాదవ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాలుద్దీన్, అక్కి సాయిల్ గౌడ్, సిరాజ్, ప్రశాంత్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -