Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి

దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి

- Advertisement -

నవతెలంగాణ – బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ లో దుర్గమాత మండపానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ శనివారం వచ్చారు. ఈ క్రమంలో ఆయన అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ సుఖ: సంతాషాలను ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -