మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు కోరారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో భువనగిరి మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో నిర్వహించి, మాట్లాడారు. జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు సన్నద్ధం కావాలని భువనగిరి మండల జడ్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే దిశగా నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సుబ్బూర్ బీరు మల్లయ్య, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్లు ఎడ్ల సత్తిరెడ్డి, బల్గురి మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేశపట్నం రమేష్, అబ్బగాని వెంకట్ గౌడ్, సందెల సుధాకర్, సింగిరెడ్డి నర్సిరెడ్డి, కస్తూరి పాండు, కంచి మల్లయ్య, సిల్వరు ఏసు, జక్కా రాఘవేందర్ రెడ్డి, సుబ్బూరు రమేష్, కంకల కిష్టయ్య, పుట్ట వీరేశం, చిందం మల్లికార్జున్, ర్యాకల శ్రీనివాస్, కున్సోత్ భగవాన్ నాయక్, ముల్లె నాగేంద్రబాబు లు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES