- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజలో పాల్గొన్నారు. పాడిపంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
- Advertisement -