Monday, October 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం

ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మండలంలోని రోటి గుడా గ్రామానికి చెందిన  పులి శెట్టి భాగ్యలక్ష్మి నగేష్ నా కూతురు పులిశెట్టి అశ్రుత ఇటీవలే వెలువడిన ఎంబిబిఎస్  ఫలితాలలో ఎంబీబీఎస్ సీటు సాధించడంతో ఆ గ్రామస్తులు సోమవారం శాలువా పూలమాలలతో సత్కరించారు. అశ్రుత ఎంబిబిఎస్ పూర్తి చేసి  మంచి డాక్టర్ ఉద్యోగం సంపాదించి పేద ప్రజలకు తమ వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో రోటి గు డా గ్రామస్తులు అశ్రుత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -