భహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు

నవతెలంగాణ – గాంధారి
భహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేయడం జరిగింది అని గాంధారి ఎస్ఐ డి సుధాకర్ తెలిపారు గాంధారి మండలం లోని రెండు చోట్ల(తిప్పారం), (నేరాల్ ) గ్రామ శివారులో భహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న నలుగురు వ్యక్తులు చద్మల్ గ్రామానికి చెందిన సుదాం, ఇందల్ సింగ్,తిప్పారం గ్రామానికి చెందిన సంతోష్, రవిల పైన కేసు నమోదు చేయడం జరిగింది అని గాంధారి ఎస్ఐ డి సుధాకర్ తెలిపారు. భహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కేసులు నమోదు చేయడంలో ఎస్సై సుధాకర్ వెంట సిబ్బంది కిషన్, ప్రకాష్ ఉన్నారు

Spread the love