విగ్రహనికి స్థలం కేటాయించాలంటూ వినతి..

నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలో బుద్ధ విహార్ ఏర్పాటుకు స్థలం కేటాయిచాలని తహసిల్ యందు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి  గురువారం స్థానికులు వినతిపత్రం అందజేశారు.స్వేచ్ఛ,సమానత్వం,సోదరభావం బోధించిన బుద్ధుడి వారసత్వాన్ని కొనసాగించేల కృషి చేయాలని లింగాల సురేష్,బాబు,అంజి, కొమురయ్య తహసిల్దారును కోరారు.
Spread the love