ఎంపీ బండి సంజయ్ కు సన్మానం..

నవతెలంగాణ – బెజ్జంకి 
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అయన కార్యలయంలో బీజేపీ కిసాన్ మోర్చ జాతీయ కార్యదర్శి శ్రీ రామ్ నరేశ్ తివారీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి సన్మానించినట్టు కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి సోమవారం తెలిపారు. కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్,కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి,రాజిరెడ్డి,నిరంజన్ రెడ్డి,కిరణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నట్టు అయన తెలిపారు.
Spread the love