చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

– బహుమతులు అందజేస్తున్న జెడ్పీటీసీ నాగం కుమార్
నవతెలంగాణ – చందుర్తి
చందువు తో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా పరిషత్ సభ్యులు నాగం కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం. మర్రి గడ్డ లో కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు సంతపురి బాలు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్ వాలి బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో ప్రథమ స్థానానికి 5వేలు,ద్వితీయ స్తానం గెలిసిన క్రీడాకారులకు 25 వందల రూపాయల నగదు బహుమతి తో పాటు షీల్డ్ లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల తో.మనసికొల్లాసం కోసం ఎంతో ద్రోహదా పడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జలపతి, ఉప సర్పంచ్ వెంకటరెడ్డి,ఫ్యాక్స్ డైరెక్టర్ శంకర్ రెడ్డి,నాయకులు,క్రీడాకారులు పాల్గొన్నారు.
Spread the love