తొర్లికొండలో అన్నదానం 

తొర్లికొండలో అన్నదానం నవ తెలంగాణ-జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండలం తొర్లీకొండ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదవ రోజు  అరుణోదయ  యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్టాపించిన దుర్గామాత అమ్మవారిని గ్రామ ప్రజలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. .తొర్లికొండ సర్పంచ్ అక్క పత్రి సురేష్,,తొర్లికొండ ఎంపిటిసి.సంకేపల్లి పద్మ , బ్రాహ్మణపల్లి  సర్పంచ్ లత దేవారాజ్, ఎంపిటిసి పొతే రాజు   గ్రామ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్,జేడీ అన్వేష్ రెడ్డి,రాజా మల్లు, దశరథ్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love