ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ పీఠం ఎవరిదో ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మే 13న ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4న విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పోల్స్‌లో ఏపీకి సంబంధించి వైసీపీ, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది స్పష్టం తెలియజేశాయి. ఎన్నికల పోలింగ్ తర్వాత చేసిన సర్వేల ఆధారంగా ఈ పోల్స్‌ను విడుదల చేశాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు వస్తాయనేది తేల్చాశాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగాయి. ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కేకే సర్వీస్ (అసెంబ్లీ)

టీడీపీ-133

వైసీపీ-14

జనసేన-21

బీజేపీ-7

కేకే సర్వీస్ (పార్లమెంట్)

టీడీపీ-17

వైసీపీ-0

జనసేన-6

బీజేపీ-6

పీపుల్స్ పల్స్ (అసెంబ్లీ)

టీడీపీ-95-110

వైసీపీ-45-60

జనసేన-14-20

బీజేపీ-2-5

పీపుల్స్ పల్స్ (పార్లమెంట్ )

టీడీపీ-13-15

వైసీపీ-3-5

జనసేన-2

బీజేపీ-2-4

Spread the love