మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామానికి చెందిన బొర్ర సురేశ్ కుమార్ స్వేరోస్ నెట్ వర్క్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సోవమవారం నియమాకమయ్యారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమాకానికి సహకరించిన స్వేరోస్ నెట్ వర్క్ వ్యవస్థాపకులు ఆర్ఎస్ ప్రవీన్ కుమార్,ఎక్స్యూటీవ్ చైర్మన్ మామిడాల ప్రవీన్, చీఫ్ కన్వీనర్ బల్గూరీ దుర్గయ్య,రాష్ట్రాధ్యక్షుడు చిలుకబత్తిని వీరయ్యకు బొర్ర సురేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.