- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండోనేషియాలోని ట్రాన్స్-సుమత్రా హైవేపై ప్యాసింజర్ బస్సు, ఇంధన ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో 16 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
- Advertisement -



