సీిసీ రోడ్లకు చైర్‌ పర్సన్‌ శంభీపూర్‌ క్రిష్ణ శంకుస్థాపన

నవతెలంగాణ-దుండిగల్‌
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం దుండిగల్‌ మున్సిపాలిటీ డి.పోచంపల్లి 10వ వార్డు 7వ వార్డులో సోమవారం రూ.23లక్షల వ్యయంతో సీసీరోడ్డు పనులను దుండీగల్‌ పురపాలక చైర్‌ పర్సన్‌ శంభీపూర్‌ కష్ణవేణి క్రిష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్‌ అభివద్ధికి ఎల్లవేళలా కషి చేస్తానన్నారు. మంజూరైన అభివధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తానని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మెన్‌ పద్మారావు, కమిషనర్‌ సత్యనారాయణ, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మెన్‌ ప్రభాకర్‌ రెడ్డి, కౌన్సిలర్లు నవిత శ్రీనివాస్‌ రెడ్డి, శంభీపుర్‌ క్రిష్ణ, మహేందర్‌ యాదవ్‌, రాము గౌడ్‌, సాయి యాదవ్‌, భారత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు..

Spread the love