డీఎస్ మృతికి ప్రముఖుల సంతాపం

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీతక్క, గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సంతాపం తెలిపారు. డీఎస్ కాంగ్రెస్ కు చేసిన సేవలు మరువలేనివన్నారు.  ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

Spread the love