Monday, July 13, 2026
E-PAPER
Homeక్రైమ్చార్మినార్‌ ఏసీపీ భార్య ఆత్మహత్య

చార్మినార్‌ ఏసీపీ భార్య ఆత్మహత్య

- Advertisement -


హైదరాబాద్‌: చార్మినార్‌ ఏసీపీ చంద్రశేఖర్‌ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యల వల్లే హేమలత చనిపోయినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -