గుండెపోటుతో సిని నటుడు కన్నుమూత

నవతెలంగాణ- హైదరాబాద్: చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.  జైలర్ నటుడు కన్నుమూశాడు. ప్రముఖ తమిళనాడు మరియు డైరెక్టర్ జి మారి ముత్తు ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇతను ఇప్పటివరకు వందకు పైగా సినిమాలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా విక్రం, జైలర్ సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా జైలర్ సినిమాలో విలన్ కు నమ్మకస్తుడి పాత్రలో మారుమూత్తు నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన మృతి నేపథ్యంలో సినిమా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Spread the love