సీఐటీయూ గ్రామ కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మల్లేష్ హాజరై మాట్లాడారు నూతనంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ అనుబంధం గ్రామ కమిటీని రాయిచేడు గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. గౌరవ అధ్యక్షులు చింతకుంట్ల సైదయ్య, రెండోవ గ్రామ అధ్యక్షులుగా ఇంజమూరి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా జబ్బు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు దామర్ల వెంకటయ్య, జబ్బు సత్యనారాయణ, సహాయ కార్యదర్శిలుగా శ్రీనివాసులు, వెంకటయ్య, కోశాధికారిగా చింతకుంట్ల చెన్నయ్య, కమిటీ సభ్యులుగా 20 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
Spread the love