నూతన ఆర్జీవోకు సన్మానించిన కాంగ్రెస్ నాయకులు..

నవతెలంగాణ – జుక్కల్

బాన్స్ వాడా డివిజన్ నతనంగా  డివిజన్ రివేన్యు  అధికారిగా  పదవి బాద్యతలు చేపట్టిన రమేష్ రాథోడ్ ను జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా ఆర్డీవో కార్యాలయంలో  కలిసి  శాలువాతో మంగళవారం శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల కాంగ్రేస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎ.వినోద్, కేమ్రాజ్ కల్లాలీ మాజీ సర్పంచ్ సుంకరి వెంకటి, మహమ్మదాబాద్ మాజీ సర్పంచ్ లక్షెట్టి సాయులు, తదితరులు పాల్గోన్నారు.
Spread the love