ఏపీలో అభ్యర్థులను ప్రకటించిన సీపీఐ(ఎం)

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించింది. లోక్ సభ అభ్యర్థిగా ఒకరిని ప్రకటించగా.. 10 అసెంబ్లీ స్థానాలకు క్యాండిడెట్ల పేర్లను వెల్లడించింది.

పార్లమెంటు :
1. అరకు (ఎస్‌టి) – పాచిపెంట అప్పలనర్స

అసెంబ్లీ :
1. రంపచోడవరం (ఎస్‌టి) – లోతా రామారావు
2. అరకు (ఎస్‌టి) – దీసరి గంగరాజు
3. కురుపాం (ఎస్‌టి) – మండంగి రమణ
4. గాజువాక – మరడాన జగ్గునాయుడు
5. విజయవాడ సెంట్రల్‌ – చిగురుపాటి బాబురావు
6. గన్నవరం – కళ్ళం వెంకటేశ్వరరావు
7. మంగళగిరి – జొన్నా శివశంకర్‌
8. నెల్లూరు సిటీ – మూలం రమేష్‌
9. కర్నూలు – డి.గౌస్‌దేశాయి
10. సంతనూతలపాడు (ఎస్‌సి) – ఉబ్బా ఆదిలక్ష్మి

Spread the love