ఓటు హక్కు వినియోగించుకున్న సీపీఐ(ఎం) ప్రముఖులు..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సోమవారం ఉదయం 7నుండి పోలింగ్ మొదలైంది. ఈ సందర్భంగా ‘సీపీఐ(ఎం)  ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామ్రేడ్ బీవీ రాఘవులు, ఎస్ పుణ్యవతి, ఎస్ వీరయ్య, రాజకుమారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Spread the love