నవతెలంగాణ – శంకరపట్నం
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగాని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల ను వితరణ చేశారు. ఈ సందర్భంగా బసవయ్య గౌడ్ మాట్లాడుతూ,పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గారికి చేతి గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ, ఉప సర్పంచ్ అడీతం కుమార్, రవి, కాటం రవీందర్ రెడ్డి,పిన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి, కాటం సమ్మిరెడ్డి, దేవునూరి వెంకటేశం, గొర్ల కొమరయ్య, కాశి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగాని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల ను వితరణ చేశారు. ఈ సందర్భంగా బసవయ్య గౌడ్ మాట్లాడుతూ,పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గారికి చేతి గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ, ఉప సర్పంచ్ అడీతం కుమార్, రవి, కాటం రవీందర్ రెడ్డి,పిన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి, కాటం సమ్మిరెడ్డి, దేవునూరి వెంకటేశం, గొర్ల కొమరయ్య, కాశి శంకర్ తదితరులు పాల్గొన్నారు.