యాదాద్రిశునికి రూ.2.51వేల విరాళం

 నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 6 వెండి కళాశాల తయారీ నిమిత్తం 2 లక్షలా 51వేల నగదును గురువారం పట్టణానికి చెందిన గౌలికర్‌ శ్యామలాల్‌ కుటుంబ సభ్యులు దేవస్థానం ఏఈఓ గజ్వేల్‌ రఘుకు అందజేశారు .ఈ సందర్భంగా శ్యామలాల్‌ మాట్లాడుతూ గౌలికార్‌ నర్సోజి జ్ఞాపకార్థం తాము ఈ నగదును దేవస్థానం కు అందజేశామన్నారు.ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు.

Spread the love