డా.ఆనంద్,హరిప్రియ అన్నదాన కార్యక్రమం

నవతెలంగాణ – హైదరాబాద్: బంజారా మహిళా ఎన్ జీ వో ఫౌండర్ డా.ఆనంద్, హరి ప్రియా రెడ్డి సం యుక్తంగా గాంధీ జయంతి సందర్భంగా బొడంగల్ ప్రాంతంలో ఉన్న మన ఫౌండేషన్ అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డా.ఆనంద్,మిత్రబృందం గత ఐదు సంవత్సరాలుగా వృద్ధులు,దివ్యాంగులు, పేదలు,ప్రభుత్వ పాఠశాలల విధ్యార్థులను ఆదుకుంటూ,ఆదర్శంగా నిలుస్తున్నారు.

Spread the love