నితీశ్ ను లాగేయడం బీజేపీకి కలిసొచ్చింది.!

నవతెలంగాణ – బీహార్: రాజకీయ రణరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేయడం ఎంత ముఖ్యమో మళ్లీ నిరూపణ అయింది. బిహార్ లో నితీశ్ ను తమవైపు తిప్పుకోవడం బీజేపీకి చాలా కలిసొచ్చింది. లేదంటే యూపీ తరహాలో ఇక్కడా దెబ్బపడేది. ఈ రాష్ట్రంలో కులాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈసీ వెబ్సైట్ ప్రకారం మొత్తం 40 సీట్లలో ఎన్డీయే పార్టీలైన జేడీయూ 15, బీజేపీ 13, ఎల్ జేపీ 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇండియా కూటమి 6 స్థానాల్లో పోటీలో ఉంది.

Spread the love