దుబ్బాక ఎస్ఐకి సన్మానం..

నవతెలంగాణ-దుబ్బాక రూరల్

దుబ్బాక ఎస్సై మహేందర్ కి సీఐ గా పదోన్నతి  పొందిన సందర్భంగా దుబ్బాక మండల ఎంపీటీసీ ల ఫోరం తరపున శనివారం వారిని శాలువాతో

సత్కరించి అభినందించారు.ఈకార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మంద చంద్ర సాగర్, వైస్ ఎంపీపీ రవి, చీకోడ్ ఎంపిటిసి రామ్ రెడ్డి, తదితరులున్నారు.
Spread the love