జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు

నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల పరిశీలకులు ఐఅర్ఎస్ అధికారులు డిఎం. నిమ్జే, యంఅర్.సతీష్ గురు మూర్తి గురువారం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. డిఎం. నిమ్జే నాగార్జున సాగర్,మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల కు,  యంఅర్.సతీష్ గురు మూర్తి దేవరకొండ( ఎస్టి) నియోజక వర్గం,మును గోడ్ అసెంబ్లీ నియోజక వర్గాల లో  ఎన్నికల వ్యయ పర్యవేక్షణ చేయనున్నారు. డిఎం. నిమ్జే ఫోన్ నెంబర్ 8977054651, యంఅర్.సతీష్ గురు మూర్తి  8143880650 నంబర్ లలో అందు బాటులో ఉంటారని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అర్వి.కర్ణన్ తెలిపారు.
Spread the love