రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్‌ మండలం బస్వాపూర్ గ్రామ రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా గౌరీ గారి రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు రాంరెడ్డి, కార్యదర్శి యాదవ రెడ్డి, కోశాధికారి అంబారిపేట రాజిరెడ్డి, గౌరవ అధ్యక్షులు మల్లేష్ మల్లారెడ్డి, సలహాదారులు గౌరీ గారి రాజిరెడ్డి, వెంకన్న గారి బాగారెడ్డి, మల్లేష్ రాజేశ్వర్ రెడ్డి, బాల్ రెడ్డి, గౌరీ గారి మైపాల్ రెడ్డి, అమరావతి సిద్ధరాంరెడ్డి, అలకొండ రాజిరెడ్డి, సావుసాని సిద్ధరాంరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడుతూ రెడ్డి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Spread the love